డా. రాయదుర్గం విజయ లక్ష్మి

ఏకాంత సౌందర్యాన్వేషకుడు త్రిపుర

మనిషి సంఘజీవి.  మనుష్యుల  మధ్యనే జీవిస్తూ మానసికంగా ఏకాంత జీవనసౌందర్యాన్ని అన్వేషించగలిగినవారు, అనుభూతం చేసుకోగలిగిన వారు ఋషి తుల్యులౌతారు.నిరంతర గమనశీలత్వం గలిగిన జీవనంలో గుంపులో కాకుండ, ఒక్క ప్రయాణికుని మాత్రమే తోడుగా ఎంచుకోమని,…

Read More