పోనిద్దురూ మీరు మరీ బడాయిగా అంటున్నారు. ఐ రోజుల్లో ఓ పాతిక ముఫై కవితలు రాయగానే పుస్తకంగా వేసేసుకుంటున్నారు. మాహా ఐతే ఆ పుస్తకం ఒక వందపేజీలు ఉంటుంది. ఆ మాత్రానికే అంతపెద్ద బొప్పి కడుతుందంటారా చోద్యం కాకపోతే. ఏదో తిరకాసుందండోయ్
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక – ప్ర.ర.వే- ఇటీవల ఒక సాహిత్య చైతన్య కెరటం. వెల్లువలా రచయిత్రులని సమీకరించిన మేలుకొలుపు గీతం. ప్రాంతీయ స్థాయిలో మొదలైన ఈ వేదిక ఇప్పుడు జాతీయస్థాయిలో జయకేతనం ఎగరేయబోతోంది….
పోనిద్దురూ మీరు మరీ బడాయిగా అంటున్నారు. ఐ రోజుల్లో ఓ పాతిక ముఫై కవితలు రాయగానే పుస్తకంగా వేసేసుకుంటున్నారు. మాహా ఐతే ఆ పుస్తకం ఒక వందపేజీలు ఉంటుంది. ఆ మాత్రానికే అంతపెద్ద బొప్పి కడుతుందంటారా చోద్యం కాకపోతే. ఏదో తిరకాసుందండోయ్
పుస్తకం వంద పేజీలే ఉండవచ్చు గానీ అందులోని ‘సరుకు’ బహుశా టన్ను బరువు ఉన్దేమోనండీ..